పాలమూరు అడవిదారిన-1

‘అడవిమీద కాసిన వెన్నెల వృథాకాదు, అదే అత్యంత ఫలవంతమైన వెన్నెల’ అన్నారు వీణావాణి. ‘పండ్లలో రసం, కంకుల్లో పాలు, గింజల్లో పుష్టి ఊరేదంతా వెన్నెల్లోనే’ అన్నారామె.

మునిగి తేలాం

ఒకరు కాదు, ఇద్దరు కథానాయకులు-ఒకరు నింగిలో, మరొకరు నీళ్ళల్లో. నిజానికి గగగనసీమలోని చంద్రుడికన్నా, సరోవరంలోని చంద్రుడే ఎక్కువ గ్లామరస్ గా ఉన్నాడు.

Exit mobile version
%%footer%%