డిజిటల్ ఎడిటింగ్ లోని సాంకేతిక సామర్థ్యాన్ని, అవకాశాల్ని ఎంతో సవివరంగా మనముందుంచిన రచయిత, కేవలం సాంకేతిక సామర్థ్యమే ఉత్తమ కళాకృతుల్ని తీసుకురాగలదన్న హామీ లేదని కూడా చెప్తాడు.
ఆయన వెంట నడుస్తూనే ఉన్నాను
దురదృష్టవశాత్తూ మనం సాధన చేస్తున్నది రాజీపడకుండా మన అభిప్రాయాల్ని నిలబెట్టుకోవడమెలా అన్నది. కాని నిజంగా కావలసింది, రాజీ పడినా సరే, ప్రేమించడమెట్లా అన్నది. చలంగారు జీవితకాలం చేసింది అదే.
ఉదాన పాలి
చివరికి, తూరుపు ఎర్రబడ్డాక, భగవానుడు ఆ సమాధి నుండి లేచి, ఆయుష్మంతుడు ఆనందుణ్ణి పలకరిస్తూ 'అలా అయితే ఆనందా, నేనూ ఈ అయిదువందల మంది భిక్షువులూ నిర్మలసమాధిలో కూర్చున్నట్లుగా నీకు అర్థం కాలేదా' అన్నాడు.
