వెలుగు రాజ్యం చేసే కాలం

అంత మృదు ఋతుగానంలో ఆయనకి శస్త్రం ఎందుకు స్ఫురించింది? ఆ తర్వాత రానున్నది యుద్ధకాండ కాబట్టి అనుకోవాలా? కాదు. ఒక మనిషి మనసు ప్రసన్నం కావడమంటే చీకట్లు తొలగి దిక్కు తోచడం. తనని చుట్టుముట్టిన చీకట్లని చీల్చుకోడానికి ఒక శస్త్రం దొరకడం. శరత్కాలమంటే ఒక ఖడ్గసృష్టి. శస్త్రంలా శరత్కాలం సాక్షాత్కరించాక జైత్రయాత్ర ఎలానూ మొదలు పెట్టక తప్పదు.

స్మృతిగా, స్వప్నంగా, ఊహగా

ఇప్పుడామె కవిత్వం మనం చదువుతూన్నప్పుడు మనం కూడా మన మౌలిక కౌటుంబిక అనుబంధాల్ని వంచనా రహితంగా పరికించుకోకుండా ఉండలేం. అందుకనే ఆమె మనకి అత్యంత ఆత్మీయురాలిగా గోచరిస్తూ ఉన్నది.

ఎమిలీ డికిన్ సన్ వారసురాలు

పొందడం, పోగొట్టుకోవడం, సంతోషం, సంతోషరాహిత్యం, సాన్నిహిత్యం, ఒంటరితనం లాంటి అత్యంత మౌలిక మానవానుభవాల్ని ఆమె తన మనసనే మైక్రోస్కోపులో పెట్టి పరీక్షిస్తూనే వచ్చింది. ఆమె కవిత్వం నుంచి మనకి లభించగల అతి గొప్ప ఉపాదానమిదే: ఆ కవితలు చదువుతున్నప్పుడు, మన తల్లులూ, మన తండ్రులూ మనకి కొత్తగా పరిచయమవుతారు.

Exit mobile version
%%footer%%