వంగపండుని చూసాకే అర్థమయింది

పాట చాలా చిత్రమైనది. ఒకరికి అది జయమాల, మరొకరికి ఉరితాడు. ఒకరినది అందలమెక్కిస్తుంది. పద్మశ్రీ, పద్మవిభూషణుల్ని చేస్తుంది. మరొకరిని ప్రవాసానికీ, కారాగారానికీ పంపిస్తుంది. కాని, శ్రోతల్ని మాత్రం ఒక్కలానే పరవశింపచేస్తుంది.

కంఠక శైల

ఆ ఊరు వెళ్ళి వచ్చి రెండు వారాల పైనే అయ్యింది గాని, రెండువేల ఏళ్ళ కిందట పూర్వసాగర తీరంలో ఓడలు లంగరు వేసినప్పుడు రోమన్ వర్తకులూ, యాత్రీకులూ రేవు దిగి ఘంటశాలలోకి నడిచి వస్తున్న దృశ్యాలే ఇంకా నా కళ్ళముందు కదలాడుతున్నాయి.

మన బడి నాడు నేడు

ఏమిటని అడిగితే మూడువందల మంది పిల్లలు అడ్మిషన్లకోసం అప్లికేషన్లు పెట్టుకున్నారని చెప్పింది. రోజూ తల్లులు తమ పిల్లల్ని తీసుకుని ఆ పాఠశాల ప్రాంగణంలో అడుగుపెట్టి ఆ గోడలమీద గీసిన రంగు రంగు బొమ్మల దగ్గర నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్నారని చెప్పిందామె.

Exit mobile version
%%footer%%