ఎస్. రాయవరం

టాల్ స్టాయి ఆ నవల 1863 లో రష్యన్ లో రాసాడని మనం గుర్తుపెట్టుకుంటే, ఇరవయ్యేళ్ళు కాకుండానే ఆ పుస్తకం ఇంగ్లీషు అనువాదం మహారాజా ఆనంద గజపతీ, గురజాడ అప్పారావూ చదువుతున్నారంటే, వాళ్ళ ప్రపంచం ఎంత విశాలమో మనకి బోధపడుతుంది.

పర్వతాల పేట

అన్నిటికన్నా ముఖ్యం తెలుగువాళ్ళు తమ తీర్థయాత్రా స్థలాల్లో ఆ ఊరు కూడా చేర్చుకోవాలి. తెలుగువాడిగా పుట్టినందుకు ప్రతి ఒక్కరూ ఒక్కసారేనా అక్కడ అడుగుమోపి రావాలని తమకి తాము చెప్పుకోవాలి.

శ్రీముఖలింగం

ఆ కథ మొదలుపెట్టగానే, ఒకప్పుడు దేవుడు ఇక్కడ ఇప్పచెట్టు రూపంలో ప్రత్యక్షమయ్యాడని వినగానే నాకు స్పృహతప్పింది. శ్రీకాళహస్తినుంచి చిదంబరందాకా గాలిగా, నీటిగా, నిప్పుగా, మట్టిగా, శూన్యంగా దర్శనమిచ్చిన సర్వేశ్వరుడు ఇక్కడ ఇప్పచెట్టులో ప్రత్యక్షమయ్యాడట!

Exit mobile version
%%footer%%