హైకూ యాత్ర

సుప్రసిద్ధ జపనీయ హైకూ కవి మత్సువొ బషొ (1644–1694) రాసిన అయిదు యాత్రాకథనాలకు వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన తెలుగు అనువాదం. బషొ యాత్రలపైనా, ఈ అనువాదానికి చేపట్టిన పద్ధతులపైనా ఒక సమగ్రవ్యాసం కూడా ఇందులో పొందుపరిచారు.