అంటే అప్పటికే ఆయన్ని సమాజంలో రెండు వర్గాలు తమవాడిగా భావిస్తూ ఉన్నాయన్నమాట. ఒకటి వర్ణాశ్రమ ధర్మాల్ని పాటించాలనుకునే సనాతన వర్గం, రెండోది అటువంటి కట్టుబాట్లకీ, ఆచారవ్యవహారాలకీ అతీతమైన, ఏ చట్రంలోనూ ఇమిడ్చిపెట్టలేని ఒక స్వతంత్ర రూపాన్ని అనుసరించే వర్గం.
అవధూత గీత-3
అప్పుడు ఆ అవధూత తాను చాలామంది గురువుల్ని ఆశ్రయించాననీ, వాళ్ళ ఉపదేశం వల్ల తనకి అటువంటి జీవన్ముక్త స్థితి సాధ్యపడిందనీ చెప్తూ, మొత్తం ఇరవైనాలుగు మంది గురువుల్నీ, వారి నుంచి తానేమి నేర్చుకున్నాడో ఆ విద్యల్నీ వివరిస్తాడు.
అవధూత గీత-2
అయితే ఇలా సమన్వయించుకునే క్రమంలో ముఖ్య గ్రంథాలు, సంస్కర్తలు, సాధువులు, రెండు పరస్పర విరుద్ధ సంప్రదాయాల్ని సమన్వయించుకున్నట్టు మనకి పైకి కనిపిస్తుందిగానీ, నిజానికి వాళ్ల వాళ్ళ కాలాల్లో వాళ్ళు ఎన్నో సంప్రదాయాలతో సంఘర్షించి మరెన్నో సంప్రదాయాల నుంచి తామెంతో సంగ్రహించారనే చెప్పవలసి ఉంటుంది.
