రాయరత్న మంజూష

షేక్ స్పియర్ మీద ప్రతి ఏడాదీ కొత్త అధ్యయనాలు వచ్చినట్టే ఆముక్తమాల్యద మీద కూడా ప్రతి ఏడూ ఒక కొత్త పుస్తకం రావాలి. తెలుగునాట ప్రతి పట్టణంలోనూ కనీసం ఒకసారేనా రసజ్ఞులు నలుగురూ కూచుని ఆ కావ్యాన్ని కలిసి చదువుకోవాలి. అందులోని ఋతువర్ణనలకి ఎప్పటికప్పుడు ఇంగ్లిషులో, హిందీలో ఇతరభాషల్లో ఎప్పటికప్పుడు కొత్త అనువాదాలు రావాలి.

పూర్ణజీవి

చూడండి, చంద్రశేఖరరెడ్డిగారిని తలుచుకుంటూ ఉంటే, శ్రీకృష్ణదేవరాయలు అనే పేరు ఎన్ని సార్లు పలుకుతూ ఉన్నానో. రాయలవారు చంద్రశేఖరరెడ్డిగారి జీవితంతో అంతగా పెనవేసుకుపోయారు.

Exit mobile version
%%footer%%