సప్తగోదావర జలము తేనె

కాని ఒక మహాకవి తాను వర్ణించాలనుకున్న వస్తువుకి ఒక పోలిక తెచ్చినప్పుడు దాన్ని సమగ్రంగా పోల్చే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ వర్ణనీయ వస్తువు మన హృదయాల్లో చెక్కుచెదరకుండా నిలిచిపోతుంది.

ప్రేమ కవితలు

రినైజాన్సు యూరోప్ మూడువందల ఏళ్ళు కాకుండానే తాను నరహంతక భూమిగా మారడమే కాక, ప్రపంచాన్నే వథ్యశిలగా మార్చిన నేపథ్యంలోంచి బైరాగి కవిత్వం చెప్పాడు. మానవ చరిత్రలో గొప్ప ఆశలు రేకెత్తించి, అత్యంత దారుణంగా విఫలమైన (గ్లానిలో అవసానమొందినదా అహంకృత సింహనాదం) యుగానికి అటువైపు బొకాషియో, షేక్ స్పియర్, మాంటేన్లు ఉంటే ఇటువైపు బైరాగి, పద్మరాజులు నిలబడ్డారు.

ముప్పై ఏళ్ళల్లో

తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించి ముఫ్పై ఏళ్ళయిన సందర్భంగా, ముఫ్ఫైఏళ్ళ (1985-2015) తెలుగు సాహిత్యం మీద ఒక గోష్టి ఏర్పాటు చేసారు. అందులో కీలకప్రసంగం చేయవలసిందిగా మృణాళిని నన్నడిగారు. 

Exit mobile version
%%footer%%