'ఏను కవితన్ వరియించలేదు, తానె వరియించె కవితల రాణి నన్ను' అని గానం చేసిన దాశరథి కవిత్వాన్ని తలుచుకుంటూ 'మోహనరాగం' పేరిట వాడ్రేవు చినవీరభద్రుడు 2007 లో చేసిన ప్రసంగం.
మోహనరాగం: పోస్టు చెయ్యని ఉత్తరాలు
ఆధునిక తెలుగు సాహిత్యంలో తాత్త్విక ధోరణులకు తలుపులు తెరిచిన వాడు త్రిపురనేని గోపీచంద్. ఆయన రాసిన పోస్టు చెయ్యని ఉత్తరాలను వివరిస్తూ 'మోహనరాగం' పేరిట వాడ్రేవు చినవీరభద్రుడు 2007 లో చేసిన ప్రసంగం.
మోహనరాగం: నవలాప్రక్రియ
ఒకప్పుడు ఇతిహాసాలు పోషించిన పాత్ర ఆధునిక కాలంలో నవల పోషిస్తుంది అంటారు విమర్శకులు. ఆ నేపథ్యంలో తెలుగు నవల గురించి 'మోహనరాగం' పేరిట వాడ్రేవు చినవీరభద్రుడు 2007 లో చేసిన ప్రసంగం.
