మొదటి స్వతంత్ర కావ్యం

అసలు తెలుగు సాహిత్యంలో పదిహేనో శతాబ్ది కవులందరిదీ ఒక ప్రత్యేకమైన అధ్యాయం. పిల్లలమర్రి పినవీరన, శ్రీనాథుడు, పోతన, అన్నమయ్య- ఈ నలుగురూ పదిహేనో శతాబ్ది పొడుగునా శృంగార, వైరాగ్యాల మధ్య నలిగిపోయారు.

కళా సాఫల్యం

తెలుగు సాహిత్యచరిత్రను పరిశీలించినా కూడా, తెలుగు నేల రాజకీయంగా అస్థిరత్వం నెలకొన్నప్పుడల్లా యక్షగానం ముందుకొస్తూండటం కనిపిస్తుంది. ఆ అపురూపమైన కళా ప్రక్రియ గురించి తెలుసుకోకపోవడం వల్లా, అందులో రచనలు చేయకపోవడం వల్లా నష్టపోయింది ఆధునిక తెలుగు కవులేనని మరో మారు అర్థమయింది.

పెదకళ్ళేపల్లి

ముప్పై ఏళ్ళు పైబడి ప్రభుత్వంలో పనిచేస్తున్నాను. కాని తనకి వచ్చిన అర్జీ మీద ఒక పద్యంతో ఎండార్స్మెంటు రాయవచ్చునని తెలిసినవాడు నాతో సహా ఒక్క అధికారి కూడా లేడు!

Exit mobile version
%%footer%%