మత్తయి సువార్త

ఈ రోజు క్రైస్తవం ప్రపంచవ్యాప్త విశ్వాసంగా రూపొందడానికి తొలిక్రైస్తవుల ఆత్మత్యాగాలే ప్రధాన కారణం అనుకుంటే వాళ్ళనట్లా త్యాగమయుల్ని చేయగలిగింది మత్తయి సువార్తనే.

కవిత్వం కావాలి కవిత్వం

అలా ఒక్క కవిత నీకెన్ని కవితల్ని గుర్తుకు తెస్తే నువ్వంత సుసంపన్నుడివి. నాకింతదాకా ఇటువంటి సంపన్నులు ముగ్గురు తెలుసు. ఉర్దూపారశీక కవిత్వాల్లో సదాశివగారు, సంస్కృతాంధ్ర కవితాల్లో శరభయ్యగారు, ఇంగ్లీషు, ఫ్రెంచి కవిత్వాల్లో సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారు. ఇప్పుడు జపనీయ కవిత్వాస్వాదనలో నాసరరెడ్డిని కూడా వారి సరసన చేర్చవచ్చునని తెలుసుకున్నాను.

Exit mobile version
%%footer%%