సూక్ష్మ చిత్రణ

రచయితలూ, కవులూ ఎవరూ పైకి ప్రకటించని ప్రజాప్రతినిధులు అన్నాడు కవి. నేనేమంటానంటే, ప్రతి రచయితా తన కంటూ ఒక వార్తాపత్రిక లేని విలేకరి. అతడు ఏ యాజమాన్యం ప్రయోజనాల కోసమూ పనిచెయ్యనవసరం లేని రిపోర్టరు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి రచయితా ప్రజల విలేకరి కావాలి. ఇదిగో ఇటువంటి రచయితల్ని చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది.

ఎవరు రాయబోతున్నారు ఆ కథ?

అయితే ఈ కథనీ, కథలో చర్చించిన చిత్రించిన వెలుగునీడల్నీ పక్కనబెడితే ఈ నవల చదువుతున్నంత సేపూ నాకు మన ప్రాంతాల్లో, మన పల్లెటూళ్ళలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలూ, ఆ ఉపాధ్యాయులూ, అక్కడ చదువుకున్న పిల్లలూ గుర్తొస్తున్నారు.

Exit mobile version
%%footer%%