తొలి తెలుగు శాసనం

పదిహేడు శతాబ్దాల కింద రాతి మీద చెక్కిన తెలుగు అక్షరాలు తెలుగు సీమలో, తెలుగు నేలమీదనే నిలిచి ఉన్నాయన్న సంగతి విని హృదయం ఉప్పొంగే వాళ్ళు కొందరేనా ఉన్నారు. వారందరూ ఒంటేరు శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞులుగా ఉంటారు.

బూజంటని పద్యాలు

ఇవి మామూలు పద్యాలు కావు. బూజంటని పద్యాలు. ఇందులో చూడవలసింది గణయతిప్రాసల కోసం కాదు, పద్యాన్ని ప్రేమించిన కవుల్ని ప్రేమించకుండా ఉండలేని జీవలక్షణం ఏ పూర్వజన్మలనుంచో మోసుకొచ్చిన రసజ్ఞతని చూడాలి.

సుకవి

జాషువా తెలుగు పద్యానికొక కొత్త వన్నెని తీసుకొచ్చాడు. వెన్నలాగే సాగే ఒక లాలిత్యం, ఒక నైగనిగ్యం, గంగా ప్రవాహంలాంటి నిర్మల ధార జాషువా పద్యం సాధించుకుంది. అవే ఆయన్ను తెలుగు ప్రజలకు ప్రీతిపాత్రుణ్ణి చేసాయి. బహుశా బమ్మెరపోతన తర్వాత, తిరుపతి వెంకట కవుల తర్వాత తెలుగు ప్రజల నాలుకల మీద నానగలిగే లక్షణాన్ని జాషువా పద్యమే చూపించగలిగిందని చెప్పవచ్చు.

Exit mobile version
%%footer%%