థిచ్ నాట్ హన్-1

నేడు ప్రపంచంలో జీవించి ఉన్న అత్యంత ప్రభావశీలమైన ఆధ్యాత్మిక వ్యక్తిత్వాల్లో ఆయన ఒకడు. యుద్ధోన్మాదంతోనూ, లాభాపేక్షతోనూ రగిలిపోతున్న గ్లోబలైజేషన్ యుగంలో ప్రపంచాన్ని సాంత్వనపరుస్తున్న శాంతిదూతల్లో అగ్రగణ్యులైన మొదటి పదిమందిలో ఆయన కూడా ఒకడు.

సాహిత్య పాదయాత్ర

తూర్పు గోదావరి జిల్లాలో కొందరు సాహిత్యప్రేమికులు, సంస్కృతీ ప్రేమికులు, విద్యావంతులు అటువంటి ఒక ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నారు. శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు తెలుగు కథని పెంచిపెద్దచేసిన 'పొలమూరు' నుంచి ఆధునిక తెలుగు స్వేచ్ఛాగాయకుడు దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు పుట్టిపెరిగిన 'చంద్రం పాలెం' గ్రామం దాకా సుమారు యాభై కిలోమీటర్లు సాహిత్య పాదయాత్ర చేపడుతున్నారు.

ఒక్క రాముడు తప్ప

ఆ గీతాన్ని ఆ గాయకుడూ, అతడి శిష్యురాలూ ఆలపిస్తున్నంతసేపూ అక్కడొక సుగంధం ఊరుతున్నట్టే ఉంది. అది నిజంగానే ఒక అర్థరాత్రి సంభాషణ. ధన్య ప్రసంగం. పండిట్ జస్ రాజ్ కుమార్తె దుర్గా జస్ రాజ్ అభివర్ణించినట్టుగా, అది దివ్య దర్శనం.