మొగలిపూలగాలి

నీళ్ళునింపుకున్న కడవల్లాంటి నల్లమబ్బులు నింగిలో కనబడగానే భారతీయకవులు లోనైన రసపారవశ్యంలో సంతోషం, దిగులు, ప్రేమించినవాళ్ళనుంచి ఎడబాటు, ఎడబాటు తీరుతుందన్న కోరిక-ఎన్నో భావాలు వ్యక్తం కావడానికి వాల్మీకి రామాయణంతోనే మొదలు.

యోగరాముడు

మొన్న భద్రాచలం నుంచి చింతూరు వస్త్తుండగా, మా ప్రాజెక్టు అధికారి నన్ను శ్రీరామగిరి అనే ఊరికి తీసుకువెళ్ళాడు.గోదావరి ఒడ్డున ఉన్న చిన్ని కొండగ్రామం, అక్కడ కొండ మీదనే రామదాసుకి శ్రీరాముడు ప్రత్యక్షమయ్యాడనీ, ఆ విగ్రహాన్నే రామదాసు భద్రాచలంలో ప్రతిష్టించి గుడికట్టించేడనీ చెప్పాడు.