నిన్న గాంధీ జయంతి నాడు, వనమాలి సంస్థ ప్రచురించిన 'సాదత్ హసన్ మంటో కథలు' పుస్క్తకావిష్కరణ జరిగింది. ప్రజానాట్యమండలి కళాకారులు, సామాజికకార్యకర్త, వక్త దేవి అనువాదం చేసిన కథలు.
తెలుగుని ప్రేమించేదారుల్లో
జోళదరాశి బళ్ళారి తాలూకాలో ఒక గ్రామం. గుంతకల్ నుంచి నలభై నిముషాల ప్రయాణం. ఆ ఊళ్ళో ఒకప్పుడు ఇద్దరు మహనీయులుండేవారు. ఒకరు, బళ్ళారి రాఘవ మిత్రులు, 'శూన్య సంపాదనము' రచయిత జోళదరాశి దొడ్డనగౌడ.
ఈ ఉత్తరాల్లో కూడా ఆ వ్యక్తిత్వమే
చలం నుండి చండీదాస్ దాకా సుప్రసిద్ధ తెలుగు రచయితలు, విమర్శకులు, సంపాదకులు ఎందరో ఆర్.ఎస్.సుదర్శనంగారికి రాసిన లేఖల్ని 'సుదర్శనం గారికి' (2017) పేరిట శ్రీమతి వసుంధరాదేవి సంకలనం చేసి ప్రకటించారు.
