అనిల్ బత్తుల పబ్లికేషన్స్ ప్రచురించిన 'నన్ను వెన్నాడే కథలు' (2026) పుస్తకం పైన పిన్నంసెట్టి కిషన్ గారు రాసిన సమగ్ర సమీక్ష ఇది. కిషన్ గారు అత్యంత సమర్థుడైన, నీతివంతుడైన ప్రభుత్వ అధికారి. పేదల పక్షపాతి. కాబట్టి ఆయన ఈ కథల్తో మమేకం కాగలిగారు. వేములవాడనుంచి వచ్చిన కిషన్ గారు 'లేంబాళవాటిక కథలు' పేరిట అమరవాతి కథల్ని తలపించే కథలు రాసారు. 'నల్లపద్యం' ఆయన కవితాసంపుటి.
