వర్షం కురిసిన మైదానాల్లో

నా ఇరవై ఏళ్లప్పుడు నా ‘శరణార్థి’ కథను రాజమండ్రిలో, శరభయ్య గారు ఇలానే చదివి, ఒక్కొక్క వాక్యాన్నే ఎత్తిచూపుతో, ఇట్లానే తన స్పందన పంచుకున్నారు. ఈసారి నా చిత్రలేఖనాలకు అటువంటి స్పందన లభించింది.