జయగీతాలు-4

ఎవరు తమ సొమ్ముతో వడ్డీవ్యాపారం చెయ్యరో, అమాయకులకు వ్యతిరేకంగా లంచం ముట్టరో వాళ్ళు ధీరులు, వాళ్ళనెవ్వరూ ఇసుమంతైనా కదిలించలేరు.

జయగీతాలు-3

ప్రభువు మాట్లాడే మాటలు అత్యంత నిర్మలమైనవి. ఏడు సార్లు కాల్చి పుటం పెట్టిన పరిశుద్ధమైన వెండి లాంటివి.

Exit mobile version
%%footer%%