మాకొద్దీ తెల్లదొరతనమూ

ఆ రాత్రి విజయవాడకు తిరిగివస్తున్నంతసేపూ ఆ ఉద్యమకారులు, సంస్కర్తలు నా మనసులో పదేపదే మెదుల్తూ ఉన్నారు. అటువంటి చారిత్రాత్మక కళాశాలకు నేనేమి చెయ్యగలనా అని ఆలోచిస్తూ ఉన్నాను.

రెల్లు, రెల్లు, రెల్లు

కృష్ణప్రేమికులు ఆ రెల్లు గడ్డిని తలుచుకుని ఎందుకంత వివశులైపోతారో అర్థమయింది. చూడగా చూడగా ఆకాశం రెల్లుని పూసిందనీ, నదులూ, వాగులూ, వంకలూ, నెర్రెలూ, దొరువులూ మేఘాల్ని పూసాయనీ గ్రహించాను.

శివతాండవం

తాను శతాధికంగా రచనలు చేసినప్పటికీ తన పేరు శివతాండవంతో పెనవేసుకుని ఉండటం భగవంతుడు చేసిన చిత్రమని నారాయణాచార్యులుగారు రాసుకున్నారు. అది సంగీతం, నాట్యం, గానం, కావ్యం. శబ్దంతో చెక్కిన శిల్పం.