తన మరణానంతరం వెలువడిన ఈ నవలతో గంగాధర్ తనకు తెలియకుండానే తెలుగు భాషను రాత్రికి రాత్రి ఆత్యాధునిక ప్రపంచభాషగా మార్చేసాడు.
చెప్పుకోదగ్గ అధ్యాయం
ఆ సమయంలో, ఒక కొత్త బాధ్యత నాకు లభించిందన్న దానికన్నా, పసితనంలో ఒక కబ్ గా, స్కౌటుగా శిక్షణ పొందిన ఒక విద్యార్థికి రాష్ట్రస్థాయి బాధ్యతలు లభించాయన్నదే ఎక్కువ సంతోషాన్ని కలిగించింది.
వెలుగు రాజ్యం చేసే కాలం
అంత మృదు ఋతుగానంలో ఆయనకి శస్త్రం ఎందుకు స్ఫురించింది? ఆ తర్వాత రానున్నది యుద్ధకాండ కాబట్టి అనుకోవాలా? కాదు. ఒక మనిషి మనసు ప్రసన్నం కావడమంటే చీకట్లు తొలగి దిక్కు తోచడం. తనని చుట్టుముట్టిన చీకట్లని చీల్చుకోడానికి ఒక శస్త్రం దొరకడం. శరత్కాలమంటే ఒక ఖడ్గసృష్టి. శస్త్రంలా శరత్కాలం సాక్షాత్కరించాక జైత్రయాత్ర ఎలానూ మొదలు పెట్టక తప్పదు.
