రావిశాస్త్రి 102 వ జయంతి సందర్భంగా ఉదయిని విశాఖపట్టణంలో ఏర్పాటు చేసిన సభలో నా ప్రసంగాల సారాంశాన్ని నిన్ననే మిత్రుల్తో పంచుకున్నాను. ఆ ప్రసంగాల వినాలని ఆసక్తి ఉన్నవారికోసం వీడియో లింకులు ఇక్కడ పంచుకుంటున్నాను.
రావిశాస్త్రి వారసులు
అంటే ఒకవేళ రావిశాస్త్రి ఇప్పుడు మనమధ్య ఉండి ఉంటే, ఇంకా కథలు రాస్తూ ఉండి ఉంటే, ఈ యువకథకుల్లాగా రచనలు చేస్తూ ఉండేవారని అనుకోవడానికి నాకేమీ సంకోచం లేదు.
కథకుల గురువు
మొన్న ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆంటోన్ చెకోవ్ కథలు-2 ఆవిష్కరణ సందర్భంగా చేసిన ప్రసంగం. కుమార్ కూనప రాజు గారికి మరో మారు ధన్యవాదాలు.
