నడుస్తున్న కాలం-4

ఈ మధ్య తెలంగాణా సారస్వత పరిషత్తువారు బాలసాహిత్యం మీద రెండు రోజుల కార్యశిబిరాన్ని ఏర్పాటుచేసారు. బాల రచయితల్నీ, బాలసాహిత్య రచయితల్నీ ఒక్కచోట చేర్చిన ఆ గోష్ఠిలో పిల్లల వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే అంశాల గురించి నన్ను కూడా ప్రసంగించమని అడిగారు.

పిల్లలపండగ

అందుకని ఈసారి పిల్లల పండుగలో ఈ కథారచన పోటీకి. పిల్లలకి కథ గురించి చెప్పటం నాకు చాలా సంతోషం కలిగించింది. రెండేళ్ల కిందట పాఠశాల విద్యాశాఖ అధిపతిగా నేను పిల్లల పండగలో పాల్గొన్నప్పటి కన్నా సరిగ్గా ఈ కారణం చాతనే, ఈసారి నా భాగస్వామ్యం నాకు మరింత సంతోషాన్ని ఇచ్చింది.