ఆయన రాసిన కథ 'ఆంజనేయస్వామివారు.' మరాఠీ కథాసంగ్రాహంలోని ఈ కథ నలభయ్యేళ్ళ కిందట మొదటిసారి చదివినప్పుడు నాకు ఎంత కొత్తగా అనిపించిందో, ఇప్పుడూ, అంతే తాజాగా ఉంది.
నన్ను వెన్నాడే కథలు-9
ఉన్నవూళ్ళో ప్రైమరీ స్కూలు దాటి లేకపోవడం వల్ల దూరంలో ఉన్న హైస్కూలుకో, లేదా కాలేజీకో వెళ్ళి చదవవలసి వచ్చిన అనుభవాలు ఉన్నవారందరికీ ఈ కథ ఒక నమూనా. ఎందుకంటే మనందరమూ ఈ విశాల భారతదేశంలో ఏదో ఒక ఇడై సేవల్ నుంచి వచ్చినవాళ్ళమే కాబట్టి.
నన్ను వెన్నాడే కథలు-8
అటువంటి జీవితం మధ్య జీవించిన కథకుడు తమ జాతి అనుభవాల గురించి ఒక కథ రాస్తే ఎలా ఉంటుంది? ఇదుగో, ఈ 'మహత్యం' కథలాగా ఉంటుంది. విషాదం మధ్యలోనే విశ్వాసం నిలబడే కథలిలా ఉంటాయి.
