ఆ పుస్తకం ఒక కరుణరసాత్మక కావ్యం అన్నాడు కవితాప్రసాద్ నా 'కొన్ని కలలు కొన్ని మెలకువలు చదివి. అది విద్యా సంబంధమైన గ్రంథమనో, గిరిజన సంక్షేమానికి సంబంధించినదనో అనకుండా దాన్నొక కావ్యమనీ అది కూడా కరుణరసాత్మకమనీ అనడం నా హృదయాన్ని చాలా లోతుగా తాకింది.
జీవనం సత్యం జీవనం సుందరం
అసలు, ఒక నవల గురించి ఇంత స్వల్పకాలంలో ఇన్ని పరిచయవ్యాసాలు తెలుగులో ఇప్పటిదాకా ఏ నవల గురించీ రాలేదంటే అతిశయోక్తి కాదేమో. కేవలం ప్రింటు మీడియంలో ఇదెన్నటికీ ఊహించలేని విషయం.
నేను తిరిగిన దారులు
ఇప్పుడు అనల్ప బుక్ కంపెనీ బలరాం గారు ఆ పుస్తకాన్ని అనల్ప ప్రచురణ కింద మళ్ళీ కొత్తగా వెలువరించారు.
