సుకృతుడు

ప్రాచీన కూచిపూడి యక్షగానకర్తల కోవలోకి కవితాప్రసాద్ కూడా చేరిపోయాడు. ఒక వక్త అన్నట్టుగా, బహుశా, వాళ్ళంతా ఇప్పుడు ఇంద్రసభలో ఈ నాట్యం గురించే మాట్లాడుకుంటూ ఉండవచ్చు.

ఇద్దరు మహనీయులు

ఆదివారం సంజీవదేవ్ శతజయంతి ఉత్సవాలు హైదరాబాదులో మొదలయ్యాయి. హైదరాబాదు స్టడీ సర్కిల్లో జరిగిన సమావేశంలో చాలామంది కవులు, కళాకారులు, పత్రీకాసంపాదకులు ఆయన్ని తలుచుకున్నారు.

మాలతీచందూర్

నన్ను చాలా ప్రభావితం చేసిన రచయితల్లో మాలతీచందూర్ గారిని చెప్పుకోవాలి. ఆమె నన్ను మాత్రమే కాదు, కొన్ని తరాల్ని ప్రభావితం చేసిన రచయిత.ఆమె సాహిత్యజీవితం, పౌరజీవితం సారాంశమంతా ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగుసమాజాన్ని మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా సమాయత్తం చెయ్యడమేనని చెప్పవచ్చు.