మంత్రాలయసన్నిధిలో

గతంలో ఎన్నో సార్లు మంత్రాలయం వెళ్ళినా ఎన్నడూ లేనట్టుగా ఈ సారి స్వామి సన్నిధి మరింత సన్నిహితంగా తోచింది. అన్నిటికన్నా ముందు ఆయన ముందొక కవి అనీ, నాబోటి వాళ్ళ వేదనకొక గొంతునిచ్చాడనీ అర్థమయింది.

ఫాల్గుణమాసపు మామిడి పిందె

ఈ కవిత ఇప్పుడు కలకత్తాకి చేరిందంటే నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మనుషుల్ని ప్రేమించడం ఒక స్వభావంగా మారినవాళ్ళు తప్ప మరొకరెవరూ ఈ సున్నితస్పందనని గమనించలేరు, గమనించినా ఇలా ఒక పతాకలాగా పైకి ఎగరెయ్యలేరు.

ఈ ప్రపంచం మనదొక్కరిదే కాదు

నాకు ఆ పక్షుల్ని చూస్తుంటే ఒక స్లమ్‌లో అమ్మాయిల్ని చూసినట్టుంది. వాళ్ళుంటున్నది స్లమ్‌లోనేగానీ, అందరూ చక్కగా తయారై కాలేజికి వెళ్లడానికి సిటీబస్సు స్టాపు దగ్గర వేచి ఉన్నట్టుగా అనిపించింది.