జనాభా పరంగా భారతదేశం ఇంత లాభదాయకమైన అవకాశంలో మునుపెన్నడూ లేదు. కానీ ఈ అవకాశానికి ఒక కాలపరిమితి ఉంది. 2041 లో అంటే పదిహేనేళ్ళ తరువాత ఈ లాభదాయకత పతాకస్థాయికి చేరుకుని 2055 కల్లా, అంటే మరో ముప్ఫై ఏళ్ళ కల్లా డెమోగ్రాఫిక్ వింటరు మొదలవుతుంది. ..
నడుస్తున్న కాలం-9
విజయనగరంలో కొత్తగా నెలకొల్పిన కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం వారు ఈ మధ్య ‘గిరిజనుల సమస్యలు, భావి అవకాశాలు’ అన్న అంశం మీద ఒక జాతీయగోష్ఠి నిర్వహించారు. అందులో నా అనుభవాలు, ఆలోచనలు కూడా పంచుకొమ్మని అడిగారు. ..
పాఠశాల విద్యారంగంలో కొత్తపుంతలు
అందుకనే విద్యారంగంలో కొత్త ప్రయోగాలు, ప్రయత్నాలు ఎవరు చేపట్టినా వారు నాకు సామాజిక సంస్కర్తలుగా కనిపిస్తారు. అటువంటి ప్రయత్నాలు ఎక్కడ జరిగినా వాటిని వెంటనే పోయి సందర్శించాలనిపిస్తుంది. తక్కిన సమాజమంతా వినేలా వాటి గురించి ఎలుగెత్తి చెప్పాలనిపిస్తుంది.
