పాతికేళ్ళుగా ఎదురుచూస్తున్నాను ఇట్లాంటి రోజు కోసం. ఒక నాటకం కోసం ప్రేక్షకులు ఇలా విరగబడే రోజు కోసం.
వెలుగునీడలు కలగలిసిన దేవత
సంస్కృత నాటకంలో ఆ పాపభారాన్ని విదూషకుడు తన భుజాల మీద వేసుకుంటాడు. యజ్ఞాల్లో విదూషితమైన హవిస్సుల్ని వరుణుడు స్వీకరించినట్టుగా.
యాంటిగని
ఇది ఈ కాలంలో ప్రతి పాలకుడూ, ప్రతి పాలితుడూ తప్పనిసరిగా చూడవలసిన కథ, వినవలసిన కథ, మాట్లాడుకోవలసిన కథ అనిపించింది. ఎందుకంటే పాలకుడు దేశ క్షేమం పేరిట తీసుకుంటున్న నిర్ణయాలు సమంజసం కాదని అనిపిస్తున్నప్పుడు ప్రతి పౌరుడూ తన మనసులో మాటని పెదవులు దాటించక తప్పదు. లేకపోతే అది దేశానికే అరిష్టం.
