బి.ఎ.రెడ్డి ఒక చిత్రకారునిగా, ఒక ఉపాధ్యాయునిగా సాధించిన అద్వితీయత విశిష్టమైంది. అందులో ఆయన చిత్రకారునిగా చూపిన అద్వితీయత ప్రశంసించదగ్గది. ఉపాధ్యాయునిగా చూపిన అద్వితీయత ప్రస్తుతించదగ్గది.
నీటిరంగు నమస్కృతి
ఆయన రాసిన మాటలు నాకెందుకు నచ్చాయంటే, చిత్రలేఖనంలో కాగితం తాలూకు తెలుపు కూడా ఒక ముఖ్యమైన భాగం అని ఆయన నమ్ముతున్నందువల్లా, నమ్మిందే ఇక్కడ రాసినందువల్లా.
ఇంటర్నేషనల్ ఆర్ట్ షో
చిత్రకారుడికి కావలసింది సహృదయ వీక్షకులు, ఆ తర్వాతే ఆర్ట్ కలెక్టర్లు. ఎంత మంది అప్రిషియేటర్లు తమ చిత్రలేఖనాలు చూస్తే చిత్రకారులకి అంత ఉత్తేజం దొరుకుతుంది.
