ఈ నేపథ్యంలో 1941 లో మహాత్ముడు ప్రకటించిన నిర్మాణాత్మక కార్యక్రమం ఎంత శక్తిమంతమైందో నాకు అర్ధమవుతున్నది. దాన్ని మనం కేవలం ఒక కలగా కొట్టిపారేసినందువల్ల, రాజ్యాంగ కర్తలు దాన్నొక ఆదేశసూత్రానికి పరిమితం చేసినందువల్ల మనం రాజకీయంగానూ, అభివృద్ధిపరంగానూ కూడా ఎంత నష్టపోయామో ఇప్పుడిప్పుడే అంచనాకు వస్తున్నది.
పుస్తక పరిచయం-49
పుస్తకపరిచయం ప్రసంగాల్లో భాగంగా మార్కస్ అరీలియస్ మెడిటేషన్స్ పైన చేస్తున్న ప్రసంగాల్లో ఇది నాలుగవది. మధ్యలో సాంకేతిక సమస్య తలెత్తినందువల్ల రెండు భాగాలుగా ప్రసంగాన్ని అప్లోడు చేస్తున్నాను. గమనించగలరు.
మా సోదరుడు
నిజమైన రచయితకి చెప్పుకోదగ్గ రచనలు చేయడాన్ని మించిన పురస్కారం మరొకటుండదు. అలా చూసినట్లయితే, సమకాలిక రచయితల్లో, రామ్మోహనరావు గారికన్నా పురస్కృతులు మరొకరు లేరు.
