పుస్తక పరిచయం-14

పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా టాగోర్ కవిత్వం మీద ఇది నాలుగవ ప్రసంగం. టాగోర్ కవిత్వ ప్రయాణంలో 1900-1910 మధ్యకాలంలో రాసిన కవిత్వం గురించీ, ముఖ్యంగా ‘నైవేద్య’, ‘ఖేయా’ సంపుటాల గురించీ, ‘నష్టనీడ్’ నవలిక గురించీ ఈ రోజు ప్రసంగించాను . ఈ ప్రసంగాన్ని కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

4-4-2025

2 Replies to “పుస్తక పరిచయం-14”

  1. ఎంతబాగా చెప్పారు!
    ప్రతీ కవీ, స్త్రీ, బాలుడు అని.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading