ముందు మనం పాఠకులుగా మారాలి

ఇదంతా చదివిన తరువాత మీకేమనిపిస్తున్నది? మనం కవిత్వాన్ని చదవవలసినట్టుగా చదవడం లేదనే కదా. కవిత్వం చదవడానికి మనకి కావలసింది అన్నిటికన్నా ముఖ్యం కాలం. ప్రతి ఒక్క పదప్రయోగం దగ్గరా ఆగిపోగలిగే, జీవితాన్ని అంకితం చేయగలిగే మనఃస్థితి. ఇప్పుడు మనకి కావలసింది, మరింత మంది కవులు కాదు, మహాకవులు అసలే కాదు, మనకి కావలసింది పాఠకులు.

స్వర-మిలన్

సంగీతం వినేప్పుడు నా అనుభూతి కూడా అటువంటిదే. అంతేకాదు, గొప్ప చిత్రలేఖనాలు చూస్తున్నప్పటిలాగా, గొప్ప కావ్యాలు చదువుతున్నప్పటిలాగా, ఆ సంగీతం నాలోని ఏవో పురాస్మృతుల్ని కెరలిస్తుంది. నెమ్మదిగా నేనొక మధుర విస్మృతిలోకి జారుకుంటాను.

పుస్తక పరిచయం-35

పుస్తక పరిచయం ప్రసంగపరంపరలో భాగంగా కాళిదాసు మేఘసందేశంలో రెండవభాగం గురించిన ప్రసంగం. ఈ రోజు 33 నుండి 44 వ శ్లోకందాకా ముచ్చటించాను. ఈ ప్రసంగాన్ని ఇక్కడ వినవచ్చు.