నిన్న సాయంకాలం నాలిగింటికి సిద్ధార్థ కళాశాల ప్రాంగణం నుంచి పుస్తక ప్రదర్శన ప్రాంగణం దాకా సుమారు మూడున్నర కిలోమీటర్ల మేరకు పుస్తకప్రేమికులు, ప్రచురణకర్తలు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పిల్లలు ఆ వాక్ లో పాల్గొన్నారు.
తెలుగుచరిత్రకు నిలువుటద్దం
కాబట్టి ఇటువంటి కాలంలో ఒక సోమశేఖర శర్మ ప్రభవించడం అలా ఉంచి ఆయన్ని తలుచుకోవడం కూడా అసంభవం కావడంలో ఆశ్చర్యం లేదు.
స్వాతంత్ర్య దర్శనం
ఆయన ఆ సందర్భంగా మా వాడితో 'ప్రసిద్ధ జాతీయ నాయకుల గురించి మాట్లాడేవాళ్లూ, వారిని పట్టించుకునే వాళ్ళూ ఎవరో ఒకరు ఉన్నారు. కానీ మీరు ఇక్కడ ప్రదర్శిస్తున్న ఈ విస్మృత వీరుల గురించి మాట్లాడడానికి మీరు తప్ప వాళ్ళకి మరెవరూ లేరు' అన్నారు.
