దీన్నే విద్యావేత్తలు చాలా సరళంగా ఇలా చెప్తున్నారు: మొదటి మూడేళ్ళూ learn to read, ఆ తర్వాత జీవితకాలం పాటు read to learn అని.
కృతజ్ఞతా సమర్పణ
ఇప్పుడు నా దృష్టి ప్రజలకు చేరువగా జరగడం మీద ఉంది. ప్రకృతికి మరింత సన్నిహితం కావాలని ఉంది. కథలు, కావ్యాలు, నవలలు, నాటకాలు రాయాలని ఉంది.
అత్యున్నత పౌర పురస్కారం
ఆ రోజు ఆ ప్రాజెక్టు అధికారి నన్ను గొయిపాక పంపకుండా విజయనగరం పంపి ఉంటే, నేను నా ఉద్యోగ జీవితంలో నేను మరేదైనా అయి ఉండేవాణ్ణేమో గాని, పాఠశాల విద్య సంచాలకుణ్ణీ, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుణ్ణీ కాగలిగి ఉండేవాణ్ణి కాను.
