గతంలో ఎన్నో సార్లు మంత్రాలయం వెళ్ళినా ఎన్నడూ లేనట్టుగా ఈ సారి స్వామి సన్నిధి మరింత సన్నిహితంగా తోచింది. అన్నిటికన్నా ముందు ఆయన ముందొక కవి అనీ, నాబోటి వాళ్ళ వేదనకొక గొంతునిచ్చాడనీ అర్థమయింది.

chinaveerabhadrudu.in
గతంలో ఎన్నో సార్లు మంత్రాలయం వెళ్ళినా ఎన్నడూ లేనట్టుగా ఈ సారి స్వామి సన్నిధి మరింత సన్నిహితంగా తోచింది. అన్నిటికన్నా ముందు ఆయన ముందొక కవి అనీ, నాబోటి వాళ్ళ వేదనకొక గొంతునిచ్చాడనీ అర్థమయింది.