ఆ నాటి నావోడు సెందురూడా

మరీ ముఖ్యం, దేశదేశాల కవిత్వం నాకు పరిచయమైన తర్వాత, ఎంకి పాటలు తెలుగు సాహిత్యానికి ఎంత అపురూపమైన కానుకనో అర్థమవుతూ ఉంది. ఆ పాటలు కాదు, ఆ పాటల వెనక ఉన్న 'మాటలనియెడు మంత్రమహిమ 'గోచరిస్తూ ఉంది.