బసవపురాణాన్ని పరిచయం చేస్తూ వచ్చిన ప్రసంగాల్లో పదవ ప్రసంగం. చివరి ప్రసంగం. తెలుగు కవిత్వాన్ని ప్రజలకు సన్నిహితంగా తీసుకురావడానికి సోమన ఎటువంటి కావ్యశైలిని నిర్మించుకున్నాడో ఆ విశేషాల్ని వివరించడానికి చేసిన ప్రయత్నం.' ఉరుతర గద్యపద్యోక్తులకంటే సరసమై పరగెడు జానుతెనుగు'లో సోమన బసవపురాణాన్ని ఎలా నిర్మించాడో కొన్ని ఉదాహరణలిస్తూ చేసిన ప్రసంగం.
బసవ పురాణం-5
తెలుగు పాఠకుల్లో కూడా చాలామందికి రూమీ గురించి తెలిసినంతగా సోమన గురించి తెలియదు. కాని కావ్యనిర్మాణ పద్ధతుల్లోగాని, కథనశైలిలోగాని, ఈశ్వరదర్శనం ఏ కొద్దిమంది పండితులకో కాకుండా ప్రజలందరికీ సుసాధ్యమేనని నమ్మడంలోనూ, చెప్పడంలోనూ కూడా సోమన, రూమీ ఒక్కలాంటివారేనని చెప్పడం ఈ రోజు ప్రసంగం ముఖ్యోద్దేశం.
బసవ పురాణం-1
ముగ్ధభక్తి అనేది పాల్కురికి సోమన భారతీయ భక్తి సాహిత్యానికి అందించిన ఉపాదానంగా మనం చెప్పవచ్చు. అటువంటి ముక్త భక్తుల కథల్లో రుద్ర పశుపతి అనే భక్తుడి కథ ఈరోజు మనం విందాం.
