ఆయన జీవితంలోకి రఘురామరాజు అనే తత్త్వశాస్త్ర విద్యార్థి ప్రవేశించాడు. తాను భట్టాచార్యకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోడానికి ప్రత్యక్షమయిన అవకాశంలాగా కనిపించాడతడు. తనకన్నా ఇరవయ్యేళ్ళు చిన్నవాడు. 1993 లో, చండీదాస్ నోరుతెరిచి అతణ్ణి అడిగాడు
దువ్వూరి రామిరెడ్డి
రామిరెడ్డిగారిని ప్రోత్సహించిన జేమ్స్ హెచ్ కజిన్స్ (1873-1956) మామూలు వ్యక్తి కాడు. ఆయన అప్పటికే పేరొందిన ఐరిష్ వక్త, నాటకకర్త. యేట్సు, జాయిస్ లకు మిత్రుడు. అనీబిసెంట్ ప్రోద్బలంలో భారతదేశానికి వచ్చాడు. దివ్యజ్ఞానసమాజంలో సభ్యుడు.
తేనెసోన
వసంతమంటే ఏమిటి? చిగురించడమే కదా. అంతదాకా ఎండిపోయిన పత్రవృంతాల్లో కొత్త చిగురు ఎట్లా తలెత్తిందో పెద్దన చెప్పిన ఈ పద్యం ప్రపంచసాహిత్యంలోనే ఒక అపూరూపమైన పద్యం అనిపిస్తుంది నాకు.
