తెలుగులో పద్య సంకలనాలు ఉన్నట్లుగా గద్య సంకలనాలు చాలా తక్కువ. తెలుగు కవిత్వాన్ని 'కావ్యమాల' (1959) పేరిట సాహిత్య అకాదెమీ కోసం కాటూరి వెంకటేశ్వర రావుగారు ఒక సంకలనం తీసుకొచ్చారు. అయితే అందులో కవుల ఎంపిక, పద్యాల ఎంపిక మొత్తం మల్లంపల్లి శరభయ్యగారే చేసారు.
ఆయన వెంట నడుస్తూనే ఉన్నాను
దురదృష్టవశాత్తూ మనం సాధన చేస్తున్నది రాజీపడకుండా మన అభిప్రాయాల్ని నిలబెట్టుకోవడమెలా అన్నది. కాని నిజంగా కావలసింది, రాజీ పడినా సరే, ప్రేమించడమెట్లా అన్నది. చలంగారు జీవితకాలం చేసింది అదే.
మరికొన్ని కలలు, మెలకువలు-3
ప్రస్తుతం నడుస్తున్న విద్యావిధానానికి కాలం చెల్లిందనీ, కొత్త ప్రపంచానికి తగ్గట్టుగా మన విద్య రూపొందాలనీ, ఆ ప్రక్రియలో సమాజంలో ఇంతదాకా వెనకబడ్డ వర్గాలకూ, సమూహాలకూ కూడా ప్రాధాన్యం లభించాలనీ నలుగురికీ తెలిసినా చాలు, నా పుస్తకం సఫలమయినట్టే.
