ఇంతవివరంగా ఎందుకు రాసానంటే, తెలుగులో చదివేవాళ్ళు లేరు, సాహిత్యం మీద ఆసక్తి సన్నగిల్లుతోంది లాంటి మాటలు తరచూ వింటున్నాం. కాని నా వరకూ నా బ్లాగు ఆ అభిప్రాయాలు తప్పని తెలియచేసింది.
తెలుగుచరిత్రకు నిలువుటద్దం
కాబట్టి ఇటువంటి కాలంలో ఒక సోమశేఖర శర్మ ప్రభవించడం అలా ఉంచి ఆయన్ని తలుచుకోవడం కూడా అసంభవం కావడంలో ఆశ్చర్యం లేదు.
జయగీతాలు-6
నేను పాతాళానికి జారిపోతే నా పతనం ఎవరికి ప్రయోజనకరం? అప్పుడు ఆ దుమ్ము నిన్ను స్తుతిస్తుందా నీ విశ్వాసమహిమను అది ఉగ్గడిస్తుందా?
