14 సాయంకాలం బుచ్చిబాబు గారి శతజయంతి వేడుక చాల ఘనంగా జరిగింది. తెలుగు విశ్వవిద్యాలం సమావేశమందిరంలో జరిగిన సభకు కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు ఊహించినంత పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
కవితల కిటికీ
అయినా వాహెద్ కవిత్వం రాసాడు. అది కూడా వచనకవిత్వం. దాని వెనక యాకూబ్ ప్రేరణ ఉందని చెప్పుకున్నాడు. అందులో అతడేమి చెప్పుకుంటున్నాడు?
అనుస్వరం
నాగరాజు రామస్వామిగారు, ఎలనాగ గా ప్రసిద్ధి చెందిన వారి తమ్ముడు నాగరాజు సురేంద్ర గారు కరీంనగర్ తెలుగుసాహిత్యానికి అందించిన గొప్ప కానుకలు. వారిది కరీంనగర్ జిల్లా ఎలిగందల. రామస్వామిగారు ఉద్యోగరీత్యా చాలాకాలం అరబ్బు, ఆఫ్రికా దేశాల్లో ఇంజనీరుగా పనిచేసారు.
