తెలుగుని ప్రేమించేదారుల్లో

జోళదరాశి బళ్ళారి తాలూకాలో ఒక గ్రామం. గుంతకల్ నుంచి నలభై నిముషాల ప్రయాణం. ఆ ఊళ్ళో ఒకప్పుడు ఇద్దరు మహనీయులుండేవారు. ఒకరు, బళ్ళారి రాఘవ మిత్రులు, 'శూన్య సంపాదనము' రచయిత జోళదరాశి దొడ్డనగౌడ.

ఈ ఉత్తరాల్లో కూడా ఆ వ్యక్తిత్వమే

చలం నుండి చండీదాస్ దాకా సుప్రసిద్ధ తెలుగు రచయితలు, విమర్శకులు, సంపాదకులు ఎందరో ఆర్.ఎస్.సుదర్శనంగారికి రాసిన లేఖల్ని 'సుదర్శనం గారికి' (2017) పేరిట శ్రీమతి వసుంధరాదేవి సంకలనం చేసి ప్రకటించారు.