జోళదరాశి బళ్ళారి తాలూకాలో ఒక గ్రామం. గుంతకల్ నుంచి నలభై నిముషాల ప్రయాణం. ఆ ఊళ్ళో ఒకప్పుడు ఇద్దరు మహనీయులుండేవారు. ఒకరు, బళ్ళారి రాఘవ మిత్రులు, 'శూన్య సంపాదనము' రచయిత జోళదరాశి దొడ్డనగౌడ.
ఈ ఉత్తరాల్లో కూడా ఆ వ్యక్తిత్వమే
చలం నుండి చండీదాస్ దాకా సుప్రసిద్ధ తెలుగు రచయితలు, విమర్శకులు, సంపాదకులు ఎందరో ఆర్.ఎస్.సుదర్శనంగారికి రాసిన లేఖల్ని 'సుదర్శనం గారికి' (2017) పేరిట శ్రీమతి వసుంధరాదేవి సంకలనం చేసి ప్రకటించారు.
ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు
అవి ఏమి కవితలు! అదంతా కొత్త తరం కవిత్వం. ఇప్పుడు ప్రపంచాన్నంతా వరదలాగా ముంచెత్తుతున్న Spoken Word Poetry ప్రక్రియకు చెందిన కవిత్వం తనదని చెప్పింది.
