కవితల కిటికీ

అయినా వాహెద్ కవిత్వం రాసాడు. అది కూడా వచనకవిత్వం. దాని వెనక యాకూబ్ ప్రేరణ ఉందని చెప్పుకున్నాడు. అందులో అతడేమి చెప్పుకుంటున్నాడు?

అనుస్వరం

నాగరాజు రామస్వామిగారు, ఎలనాగ గా ప్రసిద్ధి చెందిన వారి తమ్ముడు నాగరాజు సురేంద్ర గారు కరీంనగర్ తెలుగుసాహిత్యానికి అందించిన గొప్ప కానుకలు. వారిది కరీంనగర్ జిల్లా ఎలిగందల. రామస్వామిగారు ఉద్యోగరీత్యా చాలాకాలం అరబ్బు, ఆఫ్రికా దేశాల్లో ఇంజనీరుగా పనిచేసారు.

కాఠజోడి నది ఒడ్డున

వేలూరి వెంకటేశ్వర రావు గారి పేరు మొదటిసారి చాలా ఏళ్ళ కిందట స్మైల్ గారి దగ్గర విన్నాను. కాని వారితో పరిచయం లేదు. ఈ మధ్య ఆయన తానొక ఒరియా కవిని తెలుగు చేసాననీ, ఆ అనువాదం మీద నా అభిప్రాయం చెప్పమనీ అడిగారు.