గురజాడ, గాంధీ, విశ్వనాథ వంటివారి భావాల్లో సారూప్యత లేకపోయినప్పటికీ, వాళ్ళందరిలోనూ ఉమ్మడిగా కనవచ్చే అంశం, మాడర్నిటీని ధిక్కరించడమే. మాడర్నైజేషన్ ని ఒక కలోనియల్ ప్రక్రియగా నిదానించడంలో వారి జాగరూకత సరైనదేనని ఇప్పుడు మనకి తెలిసి వస్తున్నది.
సాదత్ హసన్ మంటో కథలు
నిన్న గాంధీ జయంతి నాడు, వనమాలి సంస్థ ప్రచురించిన 'సాదత్ హసన్ మంటో కథలు' పుస్క్తకావిష్కరణ జరిగింది. ప్రజానాట్యమండలి కళాకారులు, సామాజికకార్యకర్త, వక్త దేవి అనువాదం చేసిన కథలు.
తెలుగుని ప్రేమించేదారుల్లో
జోళదరాశి బళ్ళారి తాలూకాలో ఒక గ్రామం. గుంతకల్ నుంచి నలభై నిముషాల ప్రయాణం. ఆ ఊళ్ళో ఒకప్పుడు ఇద్దరు మహనీయులుండేవారు. ఒకరు, బళ్ళారి రాఘవ మిత్రులు, 'శూన్య సంపాదనము' రచయిత జోళదరాశి దొడ్డనగౌడ.
