నిజమైన రచయితకి చెప్పుకోదగ్గ రచనలు చేయడాన్ని మించిన పురస్కారం మరొకటుండదు. అలా చూసినట్లయితే, సమకాలిక రచయితల్లో, రామ్మోహనరావు గారికన్నా పురస్కృతులు మరొకరు లేరు.
చింతల చేను
ఈ నవల నేను పట్టలేనంత భయంతో, ఉత్కంఠతో, ఆదుర్దాతో చదివాను. ఆ ట్రాక్టరుకి ఏమవుతుందో, ఆ కుటుంబానికేమవుతుందో అని. కాని ఇదివట్టి కథ కాదు. వ్యథార్థజీవిత యథార్థదృశ్యం.
ఈ కవి హృదయం నిర్మలం
ఇదుగో, మీ చేతుల్లో ఎస్.ఎస్.వీరు కవిత్వం ఉంది. ఇందులో కవి బయటి ప్రపంచంలో చెట్లని, చిగుళ్ళని, మేఘాన్ని, వానని, నీడని, ఎండని- దేన్ని చూసినా కూడా వెనువెంటనే దాన్ని తన అంతరంగంతో లంకె వేసుకున్న క్షణాలే కనిపిస్తాయి.
