కవీ, కథకుడూ, చిత్రకారుడూ

రావిశాస్త్రిగారి కథల్లోనూ, నవలల్లోనూ దుమ్ముతో కూడుకున్న జీవితమే ప్రధానంగా కనబడుతుంది. కాని ఆ ధూసరమయ వాస్తవాన్ని చిత్రించడానికి ముందో, లేదా, ఆ చిత్రణమధ్యనో ఆయన ఒక కాంతిమయ దృశ్యశకలాన్ని ఇమిడ్చిపెడతాడు. ఆ మొత్తం కథకి ఆ ప్రకాశవంతమైన పదచిత్రమే ప్రాణంలాంటిదని చెప్పవచ్చు. స్వయంగా కవి, నిరుపమానమైన చిత్రకారుడు మాత్రమే అటువంటి ఇంద్రజాలాన్ని మనమీద ప్రయోగించగలడు.

రావిశాస్త్రి వారసులు

అంటే ఒకవేళ రావిశాస్త్రి ఇప్పుడు మనమధ్య ఉండి ఉంటే, ఇంకా కథలు రాస్తూ ఉండి ఉంటే, ఈ యువకథకుల్లాగా రచనలు చేస్తూ ఉండేవారని అనుకోవడానికి నాకేమీ సంకోచం లేదు.

పూర్వజన్మల మీద

ఆశ్చర్యం! అది నా మీద శ్రీనివాస్ గౌడ్ రాసిన కవిత. అది కూడా ఒక చీనా కవి ఎవరో నా మీద రాసినట్టే ఉందనిచెప్పడం అతిశయోక్తి కాదనుకుంటాను.