పుస్తక పరిచయం-28

పుస్తక పరిచయం ప్రసంగ పరంపరంలో భాగంగా కాళిదాసు మేఘసందేశం పైన చేసిన ఏడవ ప్రసంగం. ఈ ప్రసంగంలో ప్రధానంగా 'పశ్చాదుచ్చైర్భుజతరువనం మండలేనాభిలీనః' అనే శ్లోకాన్ని వివరిస్తూ రసధ్వనిని దాటిన కాళిదాసు కవిత్వ లక్షణాల గురించి కొంత వివరంగా చర్చించాను.