పుస్తక పరిచయం-23

పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా రెండువారాల కిందట 'మేఘసందేశం' మీద ప్రసంగాలు మొదలుపెట్టాను. కిందటివారం విరామం తర్వాత ఈ రోజు రెండవ ప్రసంగం. ఈ ప్రసంగంలో మేఘసందేశం గురించిన మరికొన్ని పరిచయ విశేషాలతో పాటు మొదటి సర్గలోని మొదటి ఆరు శ్లోకాల్లోని విశేషాలను పంచుకున్నాను.

కవికోకిల

కవులు పుట్టవచ్చు. కళాకారులు పుట్టవచ్చు. కానీ తన హృదయాన్నీ, రసననీ, మొత్తం జీవితాన్నీ పద్యానికి పల్లకిగా మార్చుకుని వూరేగించగలవాళ్ళు మాత్రం ఇక ముందు తరాల్లో పుడతారనుకోను. నాకు తెలిసి ఆ పద్య గంధర్వుల్లో చివరివాడు కవితాప్రసాద్.

విషవృక్షం

అంటే ఇన్నేళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ నవల్లో ఒక అభాగినిగా కుంద ఒక్కతే నా హృదయాన్ని అంటిపెట్టుకుని ఉండిపోయిందంటే, ఆ నా పసిమనసుని సంతోషంకన్నా దుఃఖమే ఎక్కువ ఆకట్టుకున్నదని అర్థమయింది. ..

Exit mobile version
%%footer%%